భవిష్యత్ తరాలకు త్రాగునీటి కొరత లేకుండా చెయ్యాలి – డి. ఈ నందకుమార్
స్వర్ణసాగరం వాకాడు భవిష్యత్ తరాలకు త్రాగునీరు కొరత రాకుండా కాపాడాలని డి. ఈ నందకుమార్ అన్నారు. వాకాడు మండల పరిధిలోని కాశీపురం పంచాయతీ లో గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి మమత అధ్యక్షతన జల్ అర్పణ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంగా పనిచేసారని దానిలో భాగంగా జల్...