BREAKING NEWS
Loading News...
latest updates
స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా శ్రేయస్సుకు సహకరించండి-కోట ఎంపీటీసీలు
కోట మండలం కోట దళితవాడలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ ను ఆపించడానికి కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని,స్వార్థపూరిత రాజకీయాలు మానుకుని ప్రజా అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది...
telangana
శ్రీ భగవాన్ వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు
మనుబోలు, స్వర్ణసాగరం :మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద...
మిట్టవడ్డిపల్లి నుంచి వెలిగిన వైద్య తార – డా. పులకంటి విక్రమ్
స్వర్ణసాగరం డక్కిలి (మార్చి 7)తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయితీ మిట్టవడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు పులకంటి విక్రమ్ ఎంబీబీఎస్ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగానిలిచారు.సాధారణ కుటుంబంలో జన్మించిన విక్రమ్ చిన్నప్పటి...
national
ఆస్కార్ విజేతలు .. విశేషాలు …
యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల విజేతలను సోమవారం ప్రకటించారు. ఈ 98వ ఆస్కార్ పండగకు లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్ వేదికగా నిలిచింది. ఈ వేడుకకు హాలీవుడ్ కమెడియన్...
INTERnational
స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా శ్రేయస్సుకు సహకరించండి-కోట ఎంపీటీసీలు
కోట మండలం కోట దళితవాడలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ ను ఆపించడానికి కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని,స్వార్థపూరిత రాజకీయాలు మానుకుని ప్రజా అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది...
bussiness
గ్యాస్ కొరత – కార్మికుల జీవనాధారంపై దెబ్బ ..!
విజయవాడ : మిడిల్ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా ఎల్పిజి సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగింది. దీని కారణంగా...


